ఆంధ్రప్రదేశ్:
► నేడు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకం ప్రారంభం
వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
అర్హులైన కాపు మహిళలకు ఏటా 15 వేల రూపాయలు
►ఈఎస్ఐ స్కామ్: అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు
తీర్పు వెల్లడించనున్న ఏసీబీ ప్రత్యేక కోర్టు
తెలంగాణ:
►హైదరాబాద్: అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు మళ్లీ బ్రేక్
నేడు హైదరాబాద్లో జరగాల్సిన ఆర్టీసీ అధికారుల సమావేశం వాయిదా
జాతీయం:
►లద్ధాఖ్లో నేడు ఆర్మీ చీఫ్ నవరణే రెండోరోజు పర్యటన
వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులపై నేడు సైనికాధికారులతో చర్చలు
చైనా సరిహద్దు ప్రాంతాలను పరిశీలించనున్న ఆర్మీ చీఫ్
►నేడు తమిళనాడు బంద్కు పిలుపునిచ్చిన వ్యాపార సంఘం నేతలు
విచారణ కోసం తీసుకెళ్లిన వ్యాపారుల అనుమానాస్సద మృతిపై నిరసన.