👉►నేటి నుంచి ప్రారంభంకానున్న పూరి జగన్నాథ రథయాత్ర..
♦ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకూడదని సుప్రీం కోర్టు షరతు..
తెలంగాణ
👉► సిరిసిల్లలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన..
♦ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..
👉► వలస కూలీల స్వస్థలాలకు తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ..
👉► నేడు విచారణకు హాజరుకానున్న దక్షిణ మధ రైల్వే డివిజినల్ మేనేజర్..
👉► జీతాల కోసం ఆందోళన బాటలో ఉద్యోగ సంఘాలు..
♦ నేడు ప్రధాన కార్యదర్శిని కలవాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం
ఆంధ్రప్రదేశ్
👉♦ ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
👉♦ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ