హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 191 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా
213 కరనా పాజిటివ్ కేసుల నమోదైనాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ కు సడలింపులను ఇచ్చిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది.
అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. నేటికి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,406కు చేరింది. కాగా ఈ వైరస్ బారినుంచి 3,027 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2,188 కి చేరింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Prev Post
Next Post
You might also like