Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
Business
ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి వీహెచ్ సవాల్
హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ నెల 5వ తేదీన అన్ని కులాలతో సమావేశం ఏర్పాటు చేశానని, ఆ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా…
24 గంటల్లో ఖాళీకి యోగి ఆదేశం
ఘాజీపూర్ రైతు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దు ఘాజీ పూర్ లో రైతులను 24 గంటల్లో అక్కడి నుంచి తరిమి…
తిరుపతి ఉమ్మడి అభ్యర్థిగా ఐఏఎస్ రత్నప్రభ
అమరావతి: బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ పేరు తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది.…
విద్యా రుణాలు రద్దు చేస్తాం: స్టాలిన్ ప్రకటన
ఈరోడ్: తాము అధికారంలోకి రాగానే విద్యా రుణాలను రద్దు చేస్తామని డీఎంకే అధినేత ఎంకె.స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ…
బావిలో పడిన ఏనుగు… బయటకు తెచ్చేందుకు చర్యలు!
తిరువతనంతపురం: అనుకోకుండా ఒక ఏనుగు బావిలో పడింది. ఎప్పుడు పడిందో తెలియదు కాని దాని అరుపులు విన్న కొందరు చూసి అటవీ శాఖకు సమాచారం…
భారత్ భారీగా తగ్గిన కొత్తకేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గతంతో పోల్చితే రోజువారీగా నమోదౌతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా…
ఐటీ రిటర్న్ దాఖలు చివరి తేది పొడిగింపు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చివరి తేదీని 2021 ఫిబ్రవరి 28కి పొడిగిస్తూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ ఆదేశాలు జారీ…
కర్ణాటకలో 9 రోజుల పాటూ నైట్ కర్ఫ్యూ
బెంగళూరు: కర్ణాటకలో 9 రోజుల పాటూ రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. ఈ రోజు నుంచే…
పీవీకి ప్రముఖుల నివాళులు
హైదరాబాద్: నేడు దివంగత మాజీ ప్రధాని పాములపర్తి వేంకట (పీవీ) నరసింహారావు వర్థంతి సందర్భంగా రాష్ట్రంలోని అనేక చోట్ల పీవీ చిత్రపటాలకు…
యాప్ మనీ పై కఠినంగా ఉండాలి: జగన్
తాడేపల్లి: ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎంఓ కార్యాలయ…
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
* సెన్సెక్స్ 1,500, నిఫ్టీ 450 పాయింట్ల నష్టం
ముంబై: ప్రపంచ మార్కెట్లపై కొత్త వైరస్ ప్రభావం పడిందనే చెప్పవచ్చు. బ్రిటన్, సౌత్…
భారత్ లో కరోనా అప్ డేట్స్
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గతంతో పోల్చితే దేశంలో కొత్తగా నమోదౌతున్న కరోనా కేసుల సంఖ్య భారీగా…
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: భారత స్టాక్ మార్కెట్లు గత నాలుగు రోజులుగా లాభాలనే నమోదు చేస్తున్నాయి. ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి.…
ఆధార్ లేదు.. కులం లేదు: హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధరణి సాఫ్ట్ వేర్…
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఒక్క సారిగా పుంజుకున్నాయి. అగ్రరాజ్యం…
యువతకు సారాయి దుకాణాలా? : అయ్యన్నపాత్రుడు
అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో…
కారు, టిప్పర్ ఢీకొని ఐదుగురు దుర్మరణం
హైదరాబాద్ : కారు, టిప్పర్ ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందిన ఘటన నగరంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…
సోలార్ కారు ధర రూ.19 లక్షలే!
కాలిఫోర్నియా: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కంపెనీ అప్టెరా సోలార్ కార్ల తయారీలో ప్రత్యర్థి కంపెనీలకు సవాల్ విసిరింది. గంటకు 110…
చైనాకు షాకిచ్చిన శాంసంగ్
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైనా దేశానికి షాకిచ్చింది. మొబైల్, ఐటీ డిస్ ప్లే యూనిట్ ను చైనా…
రైతుల నిరసన పై అమిత్ షా భేటీ
న్యూఢిల్లీ: రైతుల ఉద్యమం తీవ్రరూపం దాల్చే పరిస్థితులు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతియుతంగా నడుస్తున్న ఉద్యమం…