Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
AP
ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలి: మాజీ సీఎస్
* ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదు
* రాజ్యాంగ విలువలను కాపాడాలి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్…
టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతల కేసులపై ఎస్పీ వివరణ
తాడేపల్లి : టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతలపై తాడేపల్లి పోలీసులు అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న…
ఉద్యోగుల నేత వెంకట్రామిరెడ్డిపై ఎస్ఈసీ ఆగ్రహం
విజయవాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.…
బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలి: చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఏపీ ఎన్నికల…
నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ
* ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
* ఈ నెల 25నుంచి 27వరకు నామినేషన్ల స్వీకరణ
* 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
అమరావతి :…
ఆ జీవోను రద్దు చేయమంటే అక్రమ అరెస్టులా?: లోకేశ్
అమరావతి: ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో…
రామతీర్థానికి సీతారాముల విగ్రహాలు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ లోని రామతీర్థంలో కొందరు గుర్తుతెలియని దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సంచలనం సృష్టించిన…
నేడే ఏపీ ‘పంచాయతి’ నోటిఫికేషన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా పంచాయతి ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నేటితో తొలిగిపోనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ రాష్ట్ర…
యుద్ధం ఎలా చేయాలో మాకు తెలుసు: పవన్
అమరావతి: వైసీపీ నేతలకు మరో మారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు…
సుప్రీం తీర్పు వచ్చే వరకు ఆగాల్సిందే ఎస్ఈసీ కు లేఖ రాసిన సీఎస్
అమరావతి: పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు.
ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల…
ఏపీ పంచాయతీపై హై డ్రామా
విజయవాడ: ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్దమవుతుండగా, ఎన్నికల కమిషనర్ కార్యాయలయంలో…
రేపే పంచాయతీ నోటిఫికేషన్ జారీ
విజయవాడ: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు శనివారం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు…
142 ఆలయాలపై దాడులు చేస్తే చర్యలుండవా?: పవన్
తిరుపతి: క్రిష్టియన్లు, ముస్లిం మతాలపై దాడులు జరిగితే నానా రచ్చ చేస్తారు... 142 దేవాలయాలపై దాడులు జరిగితే జగన్ ప్రభుత్వం…
ఎన్నికల కోడ్ అమలు చేయాలి: ఎస్ఈసీ
అమరావతి: రాష్ట్రములో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. గ్రామా సచివాలయ సిబ్బందిని దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది.…
హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తాం: ఏపీ మంత్రులు
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని మంత్రులు…
విజయసాయిపైనే హత్యాయత్నం చేశారు: మంత్రి శ్రీనివాస్
విశాఖపట్నం: వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి పైనే టీడీపీ నాయకులు హత్యాయత్నం చేశారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్…
అలిపిరి నుంచి ధర్మపరిరక్షణ యాత్ర
తిరుపతి: ఇవాళ టీడీపీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి నుంచి ధర్మపరిరక్షణ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రను టీడీపీ ఆంధ్రప్రదేశ్…
ఇంకెంత మందిని అరెస్టు చేస్తారు?: లోకేశ్
అమరావతి: విగ్రహాలను ధ్వంసం చేసిన వాళ్లని పట్టుకోవడం చేతకాక ప్రభుత్వం అక్రమంగా టీడీపీ నేతలను అరెస్టు చేయిస్తోందని టీడీపీ జాతీయ…
ఎస్సై ప్రియురాలికి 14 రోజుల రిమాండ్
విజయవాడ: గుడివాడ టూ టౌన్ సబ్ ఇన్ స్పెక్టర్ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఆరోపణలు…
ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి: లోకేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై మొద్దు నిద్ర వీడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.…