అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,944 కి చేరింది.
Read Also
ఇప్పటి వరకు కరోనా బారి నుంచి 2,092 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు. ఈ మహమ్మారి బారిన పడి నేటి వరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 792 కు చేరింది.